© 2026 nimisham.in

యాదాద్రి భువనగిరి జిల్లాలోని( Yadadri Bhuvanagiri District ) ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ( Sri Lakshmi Narasimha Swamy ) దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.దీంతో స్వామివారి దర్శనానికి సుమారు మూడు...
కాళేశ్వరానికి( Kaleshwaram ) ఎన్జీఆర్ఐ నిపుణుల బృందం( NGRI Experts Team ) వెళ్లనుంది.ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ,( Medigadda ) అన్నారం,( Annaram ) సరస్వతి బ్యారేజీలతో పాటు సుందిళ్ల బ్యారేజ్ ను నిపుణుల బృందం పరిశీలించనుంది....
బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru rave party ) కేసులో పోలీసుల దర్యాప్తు శరవేగంగా జరుగుతుంది.ఈ క్రమంలో పలువురికి పోలీసులు నోటీసులు అందించారు.రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ ఓనర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఈ క్రమంలో జీఆర్ ఫామ్ హౌజ్...
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు( Arogya Sri Services ) మళ్లీ ప్రారంభం అయ్యాయి.పెండింగ్ బకాయిలు చెల్లించలేదని మూడు రోజులపాటు ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్ర సీఎస్ తో నెట్ వర్క్ ఆస్పత్రుల(...
ఏపీలో పోలీసుల తనిఖీలు( AP Police Searches ) మరింత ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు( Votes Counting ) సందర్భంగా అల్లర్లు జరుగుతాయనే సమాచారం మేరకు...
బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా ఎమ్మెల్యే కాకాణి( MLA Kakani ) కారు స్టిక్కర్ వాడిన వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు. నిన్న పూర్ణారెడ్డిని( Purnareddy )...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారి.తరువాత తుపానుగా మారింది.ఈ తుపానుకు రెమల్ గా నామకరణం చేశారు.ఖేపుపరా (బంగ్లాదేశ్) Bangladesh )కి దక్షిణంగా సుమారు 610 కిలోమీటర్లు, సాగర్ దీవులకు “పశ్చిమ బెంగాల్”( West Bengal) దక్షిణ ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు,...
ఛత్తీస్గఢ్లో భారీ పేలుడు సంభవించింది. బెమెతరా జిల్లాలోని(Bemetara District) ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందని తెలుస్తోంది.ఈ ఘటనలో 17 మంది మృతిచెందగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు (police)ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం...
సినీ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) నంద్యాల టూర్ ప్రభావం పోలీసులపై పడింది.అల్లు అర్జున్ పర్యటన నేపథ్యంలో ఇద్దరి కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడిందని తెలుస్తోంది.ఈ మేరకు ఇద్దరు ఎస్బీ కానిస్టేబుళ్లను( SB Constables ) వీఆర్ పంపుతూ...
కంబోడియా సైబర్ నేరస్థుల(Cyber Criminals) నుంచి తెలుగు వారికి విముక్తి లభించింది.ఈ క్రమంలో సుమారు 38 మంది బాధితులు కంబోడియా(Cambodia) నుంచి విశాఖకు (Visakha) చేరుకున్నారు.విడతల వారీగా బాధితులను కంబోడియా నుంచి విశాఖ పోలీసులు (Visakha) తీసుకువస్తున్నారు.కాగా ఒక్క ఏపీ రాష్ట్రం...
దేశంలో లోక్సభ ఆరో విడత ఎన్నికల పోలింగ్( Loksabha Sixth Phase Polling ) కొనసాగుతోంది.ఆరో విడతలో భాగంగా 58 లోక్సభ మరియు 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో...
దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.ఈ క్రమంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించాయి.అటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో( South Central Bay of Bengal ) వాయుగుండం కొనసాగుతోంది.రానున్న 12 గంటల్లో వాయుగుండం బలపడి తుఫాన్ గా(...
విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్( Visakha Human Trafficking ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కంబోడియా( Cambodia ) సైబర్ నేరస్థుల నుంచి 58 మందికి విముక్తి కలిగించారు.వీరిలో ఏపీకి చెందిన వాళ్లు 40 మంది ఉన్నట్లు గుర్తించారు.అలాగే...
యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) చౌటుప్పల్ లో మునుగోడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం దివాళా తీసిందని...
పల్నాడు జిల్లాలో( Palnadu District ) చోటు చేసుకున్న ఘటనపై సిట్ అధికారులు( SIT ) స్పెషల్ ఫోకస్ పెట్టారు.ఈ మేరకు మాచర్లలో ఈవీఎం( EVM ) ధ్వంసం ఘటనపై ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. ఈవీఎం ధ్వంసం వెనుక...
నిజామాబాద్ జిల్లా( Nizamabad District ) ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై( Jeevan Reddy ) కేసు నమోదైంది.తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ దామోదర్( Damodar ) అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు చేవెళ్ల పోలీస్...
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు( Drug Control Officers ) విస్తృత తనిఖీలు నిర్వహించారు.నిజామాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లోని మెడికల్ షాపులపై( Medical Shops ) ఆకస్మిక దాడులు చేశారు.గండిపేట్ లోని మెడికల్ షాపుల్లోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు.ఈ క్రమంలోనే...
దేశంలో రేపు లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections )ఆరో విడత పోలింగ్ జరగనుంది.ఈ మేరకు పోలింగ్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది.ఆరో విడతలో 58 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఈ...
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ భారీగా పెరిగింది.వేసవి సెలవులతో పాటు వారాంతం కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులు( Devotees ) పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని( Vaikuntham...
నిజామాబాద్ జిల్లా ( Nizamabad District ) ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి( Jeevan Reddy ) మాల్ రీ ఓపెన్ అయింది.ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మాల్ ను ఆర్టీసీ అధికారులు రీ ఓపెన్ చేశారు.రూ.3.5 కోట్ల బకాయిలు...
బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు విచారణలో భాగంగా కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే హెబ్బగోడి పోలీస్ స్టేషన్ కు( Hebbagodi Police Station ) చెందిన ముగ్గురు...
తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి( Mallu Ravi ) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఆరోపణలు చేస్తే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.ఆగస్ట్ 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) వాయిదా వేసింది.విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత...
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డికి( Mallareddy ) మరో షాక్ తగిలింది.శామీర్ పేట మండలం( Shamirpeta Mandal ) ఎఫ్టీఎల్ లో నిర్మించిన ప్రహరీ గోడను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ లో అక్రమంగా నిర్మాణాలు( Illegal...
టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS)నేత హరీశ్ రావు(Harish Rao) అన్నారు.గత ఐదు నెలలుగా టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలను గాలికి వదిలేశారని ఆరోపించారు.టిమ్స్ ఆస్పత్రుల పట్ల కనీస అవగాహన లేకుండా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )ఆరోపణలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి( Sridhar Reddy ) హత్యపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.శ్రీధర్ రెడ్డి కుటుంబంలో భూ తగదాలు ఉన్నాయని మంత్రి జూపల్లి...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( BRS MLC Kavita )బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో( Delhi High Court ) విచారణ జరిగింది.ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ( Revanth Reddy )ట్విట్టర్ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్...
ఏపీలో ఎన్నికల పోలింగ్ తరువాత జరిగిన అల్లర్లపై తిరుపతి(Tirupati) పోలీసు అధికారులకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది.ఈ మేరకు పోలీసులకు నోటీసులు అందజేసిన ఈసీ ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేయడానికి గల కారణాలు చెప్పాలని పేర్కొంది. అయితే పోలింగ్ జరిగిన...
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో టీడీపీ నేత సోమిరెడ్డి( TDP leader Somireddy ) చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ( MLA Kakani Govardhan Reddy )స్పందించారు.ఈ క్రమంలో సోమిరెడ్డికి సవాల్ చేసిన కాకాణి తన...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పారా మెడికల్ కాలేజీ ( Paramedical College )వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.నిన్న సాయంత్రం చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య బంధువులు కాలేజీ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.విద్యార్థిని కారుణ్య( karunya ) మృతికి కాలేజీ...
హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ( CCS ACP Umamaheswara Rao )కేసులో ఏసీబీ దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఈ మేరకు ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ కస్టడీకి కోరింది.కాగా ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృతంగా సోదాలు...
టీడీపీ నేత బుద్ధా వెంకన్న( Buddha Venkanna ) కీలక వ్యాఖ్యలు చేశారు.నారా లోకేశ్( Nara Lokesh ) ను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు.ఇది తన డిమాండ్ అన్న బుద్దా వెంకన్న తనకు డిమాండ్ చేసే హక్కు ఉందని...
హైదరాబాద్ లో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్( International Kidney Racket ) ముఠా గుట్టు రట్టైంది.హైదరాబాద్ నుంచి కొచ్చి మీదుగా ఇరాన్( Iran ) కు కిడ్నీ దందా సాగుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు.ఈ క్రమంలోనే కిడ్నీ దందాలో కేరళకు చెందిన ఓ...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.ఏడవ బ్లాక్ లోని 16వ గేటున ఎత్తుతుండగా ప్రకంపనలు వచ్చాయి.బ్యారేజ్ కింద భారీగా గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో...
హైదరాబాద్ లోని మాదాపూర్ రామేశ్వరం కేఫ్ ( Rameswaram Cafe )లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఇందులో భాగంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు.ఈ క్రమంలోనే పది కేజీల పెరుగుతో పాటు ఎనిమిది లీటర్ల పాలను ఫుడ్...
బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore rave party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ పార్టీలో తెలుగు నటులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.నటి హేమతో పాటు ఆశీరాయ్ పార్టీకి హాజరయ్యారని పోలీసులు పేర్కొన్నారు.హేమ, ఆశీరాయ్ డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్...
మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఈ క్రమంలో జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది.ఎమ్మెల్యే పిన్నెల్లితో(MLA Pinnelli) పాటు మరి కొందరికీ న్యాయస్థానం రిలీఫ్ ఇచ్చింది.కేతిరెడ్డి...
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.2024 ఎన్నికల్లో చంద్రబాబుకు(Chandrababu) కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపారు.వచ్చే నెల 4న జరిగే కౌంటింగ్ లో టీడీపీ(TDP) గెలిచేది నాలుగు స్థానాలేనని విజయసాయి రెడ్డి (Vijayasai...
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.హైదరాబాద్ – శ్రీశైలం (Hyderabad ,Srisailam) ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.ఆమనగల్ మండలంలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.కల్వకుర్తి...
కాంగ్రెస్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.యూపీలోని( UP ) స్రవస్థిలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.విపక్ష ఇండియా కూటమి( India Alliance ) క్యాన్సర్ కంటే...
హైదరాబాద్ నగరంలో( Hyderabad ) ఫుడ్ సేఫ్టీ అధికారులు( Food Safety Officials ) మరోసారి తనిఖీలు నిర్వహించారు.ఈ మేరకు సోమాజిగూడలోని( Somajiguda ) కేఎఫ్సీ, రెస్టోబార్ మరియు కృతుంగా రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన సర్టిఫికేట్ ను...
తెలంగాణలోని వ్యవసాయ శాఖ మంత్రిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు( MLA Harish Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓట్లు పడిన తరువాత కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) మాట మార్చారని మండిపడ్డారు.అధికారంలోకి రాకముందు ఒక మాట.వచ్చిన తరువాత మరో...
హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును( CCS ACP Uma Maheswara Rao ) రిమాండ్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.ఈ మేరకు ఆయనకు ఏసీబీ కోర్టు( ACB Court ) 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది....
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీపై యాంకర్ శ్యామల స్పందించారు.బెంగళూరు రేవ్ పార్టీ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తనకు తెలియదని యాంకర్ శ్యామల తెలిపారు.తాను ఓ పొలిటికల్ పార్టీలో ఉన్నానన్న ఆమె కావాలనే తనపై, తన పార్టీపై అసత్యాలు...
హైదరాబాద్ లో( Hyderabad ) నిషేధిత బి.జి పత్తి విత్తనాలు( Banned BG Cotton Seeds ) పట్టుబడ్డాయి.ఈ క్రమంలో విత్తనాలను అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా సుమారు 12 వందల కిలోల నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు...
టీఎస్ ఆర్టీసీ ఇకపై టీజీఎస్ ఆర్టీసీగా( TGSRTC ) మారనుంది.ఈ మేరకు త్వరలోనే లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారని తెలుస్తోంది.దీంతో బస్సులు టీజీ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం( Telangana State...
హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును( CCS ACP Umamaheswara Rao ) ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.ఈ మేరకు ఆయనను ఏసీబీ కార్యాలయం నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.ఉస్మానియా ఆస్పత్రిలో( Osmania Hospital ) ఏసీపీ ఉమా...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Bhupalpally )లోని మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) ను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం సందర్శించింది. ఈ క్రమంలో బ్యారేజ్ మరమ్మత్తుల పనుల గురించి నిపుణుల బృందం కీలక సూచనలు...
పోలింగ్ రోజు మాచర్ల( Macherla )లో మొత్తం ఏడు ఘటనలు జరిగాయని ఏపీ రాష్ట్ర సీఈవో ముఖేశ్ కుమార్ మీనా( AP CEO Mukesh Kumar Meena o ) తెలిపారు.మాచర్లలో ఈవీఎం( EVM ) ధ్వంసమైనా డేటా భద్రంగా ఉందని...
ఏపీలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ మేరకు తెలంగాణలోని సంగారెడ్డిలో( Sangareddy) ఆయనను అరెస్ట్ చేశారు.కారులోనే మొబైల్స్ ను వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయారని తెలుస్తోంది.కాగా మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన...
మాచర్ల( Macherla)లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదైంది.ఈ మేరకు ఆయనపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120(బి), ఆర్పీ యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే...
బంగాళాఖాతం( Bay of Bengal )లో అల్పపీడనం ఏర్పడింది.ఈ క్రమంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా అల్పపీడనం ఈశాన్యం దిశగా కదులుతూ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఇది ఎల్లుండికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.అదేవిధంగా అల్పపీడనానికి...
కాంగ్రెస్( Congress ) పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో రైతులను( Farmers ) కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు.డిసెంబర్...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రైతులకు( farmers ) కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రుణమాఫీ చేస్తానని మోసం చేసిందని కిషన్...
సింగిల్ స్క్రీన్ థియేటర్లపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్( Telangana Film Chamber ) కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు నైజాం ఏరియాలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం( Telangana...
ఏపీలోని మాచర్ల( Macherla)లో చోటు చేసుకున్న ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది.ఈ మేరకు రాష్ట్ర సీఈవోకు సీఈసీ నోటీసులు పంపింది. కాగా పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి( pinnelli ramakrishna reddy ) ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ...
నంద్యాల జిల్లా చనుగొండ్లలో చిరుత పులి( Cheetah ) సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.రెండు పిల్లలతో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించారు. ఈ క్రమంలో చిరుత సంచారంపై సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గ్రామానికి సమీపంలోనే కనిపించడంతో ఇళ్ల నుంచి...
తెలంగాణ( Telangana )లో విత్తనాల కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.సంగారెడ్డి జిల్లా( Sangareddy )లో విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. ఎండ వేడిమికి తాళలేక క్యూ లైన్లలో పాస్ పుస్తకాలను పెట్టి నీడలో నిల్చున్నారు.పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతుల...
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు ఇవాళ్టి నుంచి నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్( AP Specialty Hospitals Association ) ప్రతినిధుల మధ్య చర్చలు సఫలం కాలేదని సమాచారం. ఇప్పటికే...
బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సన్ సెట్ టూ సన్ రైజ్ విక్టర్ పేరుతో నిర్వహించిన ఈ పార్టీకి 150 మంది ప్రముఖులు...
తిరుమలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm revanth Reddy)పర్యటిస్తున్నారు.ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ మహాద్వారం వద్ద ఈవో ధర్మారెడ్డి స్వాగతం...
తెలంగాణలో రైతుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలన్న కేటీఆర్ ఆరు నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం.!! అయ్యాయని విమర్శించారు.గత పదేళ్ల కాలంలో ఏనాడు...
హైదరాబాద్ లోని సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర రావు ( CCS ACP Uma Maheswara Rao )అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.న్యాయం కోసం వెళ్లిన బాధితులను నానా అవస్థలకు గురి చేశాడని తెలుస్తోంది. ఉమా మహేశ్వరరావు వ్యవహార శైలిపై...
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి( Alleti Maheshwar Reddy ) చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు.రాష్ట్రంలో తాము యు ట్యాక్స్ వసూలు చేశామనడం పచ్చి అబద్ధం, దుర్మార్గమని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో...
ఏపీలోని ప్రతిపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) మండిపడ్డారు.తమపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని మంత్రి బొత్స పేర్కొన్నారు.నాడు – నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల...
తెలంగాణలోని ఆలయాల భూములకు సంబంధించి మంత్రి కొండా సురేఖ ( Konda Surekha )కీలక ప్రకటన చేశారు.ఆలయాల భూములకు జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. అదేవిధంగా భూములకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్( Dharani Portal ) లో...
తెలంగాణలో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao) అన్నారు.మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెట్ ను నివారిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అన్ని డిపార్ట్ మెంట్లలో బకాయిలను పెండింగ్ లో పెట్టిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.అందులో...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వం సన్న వడ్లకే బోనస్ ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. తెలంగాణలో యాసంగిలో దొడ్డు వడ్లే పండుతాయన్న హరీశ్ రావు పండని సన్న వడ్లకు...
తెలంగాణలో జూడాలు మరోసారి సమ్మె సైరన్ మోగించనున్నారు.ఈ మేరకు రేపటి నుంచి టీచింగ్ ఆస్పత్రుల్లో జూడాలు సమ్మె చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణలో డీఎంఈ ( Telangana DME )పరిధిలో పని చేస్తున్న అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో సమ్మెకు జూడాలు పిలుపునిచ్చారు.ఈ...
తెలంగాణలో విశ్వ విద్యాలయాల( Telangana Universities )కు ఇంఛార్జ్ వీసీల నియామకం జరిగింది.ఈ మేరకు పది విశ్వ విద్యాలయాలకు కొత్త ఉపకులపతులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ( Osmania University)ఇంఛార్జ్ వీసీగా దాన కిశోర్ ( Dana...
పల్నాడులో చోటు చేసుకున్న అల్లర్లకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనని మంత్రి జోగి రమేశ్( Jogi Ramesh ) అన్నారు.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.ఎస్పీలు, కలెక్టర్లను మార్పించారన్న ఆయన చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని పేర్కొన్నారు....
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై( Minister Uttam Kumar Reddy ) బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి( BJLP leader Maheshwar Reddy ) సంచలన ఆరోపణలు చేశారు.కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్( U Tax ) వసూలు చేస్తున్నారని...
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో( CS Jawahar Reddy ) రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా( DGP Harish Kumar Gupta ) సమావేశం అయ్యారు.ఈ మేరకు సెక్రటేరియట్ లో వీరి భేటీ జరుగుతోంది.ఎన్నికల సంఘం( Election Commission )...
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై సీపీ బి.దయానంద్( CP B.Dayanand ) కీలక వ్యాఖ్యలు చేశారు.సన్ సెట్ టూ సన్ రైజ్ విక్టరీ పేరుతో పార్టీ నిర్వహించారని తెలిపారు.రేవ్ పార్టీతో( Rave Party ) 101 మంది పాల్గొన్నారని సీపీ దయానంద్...
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) కీలక వ్యాఖ్యలు చేశారు.రైతుల పేరుతో రాజకీయాలు చేయొద్దని సూచించారు.బీఆర్ఎస్ ( BRS ) రైతులను భయపట్టే ప్రయత్నం చేస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. అయితే రైతులు( Farmers...
ఏపీలో పోలింగ్ నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారణ నిమిత్తం వేసిన సిట్(SIT Investigation ) వేస్ట్ అని సీపీఐ నేత నారాయణ ( Narayana )అన్నారు.సిట్ వలన ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. ఏపీలో అరాచకాలు జరుగుతుంటే జగన్,...
హైదరాబాద్ లోని బొల్లారం ఏరియాలో( Bolarum Area ) ఉన్న కంటోన్మెంట్ ఆస్పత్రి( Cantonment Hospital ) ప్రాంగణంలో విషాద ఘటన చోటు చేసుకుంది.చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన దంపతులపై చెట్టు కూలింది.చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనంపై రవీందర్, సరళా దేవి...
ఏపీ సీఎం జగన్ పై( CM Jagan ) టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర( Devineni Umamaheswara Rao ) రావు కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ఐదేళ్ల పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని దేవినేని ఆరోపించారు.ఆస్తులు...
హైదరాబాద్ లోని గన్ పార్క్( Gun Park ) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గన్ పార్క్ వద్ద బీజేవైఎం నేతలు( BJYM Leaders ) నిరసనకు దిగారు. ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం నేతలు ఆందోళన...
ఏపీ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ ( Jagan ) అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. జగన్ అందించిన ఉచిత పథకాలకు ఆయన...
హైదరాబాద్ లోని అబిడ్స్ లో ( Abids ) ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్( Sri Priyanka Enterprises ) పేరుతో దంపతులు మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.అధిక వడ్డీలు వస్తాయని ఆశ చూపించిన వాణీబాల, నేతాజీ దంపతులు...
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.దీంతో సైబర్ నేరాల( Cyber Crimes ) సంఖ్య భారీగా పెరిగిపోతుంది.ఏదో రకంగా ప్రజలను బురిడీ కొట్టించి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ డీజీపీ రవిగుప్తా( Telangana DGP Ravigupta ) పేరుతో కేటుగాళ్లు...
మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress Govt ) మండిపడిన ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.కొత్తగా నియామకమైన నర్సింగ్ ఆఫీసర్లకు( Nursing Officers ) కాంగ్రెస్ సర్కార్ నాలుగు...
అనంతపురం జిల్లా( Anantapur District ) రాయదుర్గంలో ఎన్ఐఏ( NIA ) దాడులు తీవ్ర కలకలం సృష్టించాయి.ఈ మేరకు నాగులబావి వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్( Retired Head Master Abdul ) ఇంటిలో అధికారులు తనిఖీలు...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress Govt ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.ఇది కపట కాంగ్రెస్ మార్క్ మోసమని కేటీఆర్ దుయ్యబట్టారు.అధికారంలోకి...
హైదరాబాద్ లో( Hyderabad ) ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి.ఈ మేరకు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు( CCS ACP Uma Maheswar Rao ) నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో...
బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.పార్టీలో గుర్తించిన కారుపై ఉన్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి( MLA Kakani Govardhan Reddy ) స్టిక్కర్ ఉండటంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ...
బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ కు చెందిన వాసు( Vasu ) అనే వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా పార్టీని ఏర్పాటు చేసినట్లు...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal )జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam)కేసులో భాగంగా కేజ్రీవాల్ కు కస్టడీని పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్...
బెంగళూరు రేవ్ పార్టీ ( Bengaluru rave party)వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు బర్త్ డే సెలబ్రేషన్స్( Birthday Celebrations ) పేరిట నిర్వహించిన రేవ్ పార్టీలో సుమారు 101 మంది పాల్గొన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ పార్టీలో...
హైదరాబాద్ నగరంలో చుడీదార్ గ్యాంగ్( Chudidar gang ) తీవ్ర కలకలం సృష్టిస్తుంది.చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే సరికొత్తగా చుడీదార్ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతుంది. ఈ క్రమంలోనే ఎస్ఆర్ నగర్( SR Nagar) లో చుడీదార్ గ్యాంగ్ చోరీ చేసింది.ఎస్ఆర్ నగర్ కు...
ఏపీలో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు సిట్ అధికారులను కలిశారు. రాష్ట్రంలో అధికారులను మార్చిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయని మంత్రి అంబటి పేర్కొన్నారు. టీడీపీ(...
తిరుమలలో మరోసారి చిరుతపులి( Leopard ) సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.అలిపిరి నడక దారిలోని ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. నడక దారి నుండి తిరుమల( Tirumala) కొండకు వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా అరవడంతో చిరుతలు అటవీలోకి...
ఏపీలో ఎన్నికల పోలింగ్( AP Election polling ) నేపథ్యంలో జరిగిన అల్లర్ల ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రాథమిక నివేదికను సిట్ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(DGP Harish Kumar Gupta...
రంగారెడ్డి జిల్లా( Ranga Reddy District )లో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.ఈ మేరకు నానాజీపూర్ పంచాయతీ సెక్రటరీ, బిల్ కలెక్టర్ ఏసీబీ( Bill Collector ACB ) అధికారులకు చిక్కారు. రూ.35 వేలు లంచం( bribe ) తీసుకుంటూ...
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై సినీ నటుడు శ్రీకాంత్( Srikanth ) స్పందించారు.తాను రేవ్ పార్టీలు, పబ్ లకు వెళ్లనని తెలిపారు.ఈ క్రమంలోనే బెంగళూరు ( Bangalore )శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీ( Rave party )తో తనకు ఎలాంటి...
ఛత్తీస్గఢ్( Chhattisgarh )లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కుక్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్పాని గ్రామ సమీపంలో ఓ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిహేను మంది మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.అలాగే మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు...
హైదరాబాద్( Hyderabad ) నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ మరియు పంజాగుట్టలో వర్షం కురుస్తుంది. అదేవిధంగా లక్డికాపుల్, బేగంపేట్, అసెంబ్లీ మరియు సెక్రటేరియట్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది.మరోవైపు...
కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై బీజేపీ నేత ఈటల రాజేందర్( Etela Rajender ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్ హామీ తప్ప మిగిలినవి అమలు చేయలేదని ఈటల రాజేందర్...
మేడారంలోని సమ్మక్క – సారమ్మ( Sammakka Saralamma )ల దర్శనాలు రెండు రోజులపాటు నిలిచిపోనున్నాయి.ఈ మేరకు ఈ నెల 29, 30 న అమ్మవార్ల దర్శనం నిలిపివేయనున్నారు. గద్దెల ప్రాంగణాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు మేడారం పూజారులు ప్రకటించారు.స్థలం కేటాయింపుపై...
ఏపీలోని పోలీస్ శాఖలో( AP Police Department ) పలువురు అధికారులకు పోస్టింగులు ఇచ్చారు.ఎన్నికల సంఘం( Election Commission ) ఆదేశాల మేరకు పలువురు పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇందులో భాగంగా నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్ రావు(...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ (Delhi liquor scam, CBI )కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( Kavitha) జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు అయింది.ఈ మేరకు జూన్ 3వ తేదీ వరకు కవితకు సీబీఐ ప్రత్యేక...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( V Hanumantha Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.రైతుల నోట్లో మోదీ( Modi ) మట్టి కొట్టారని మండిపడ్డారు.మోదీ హటావ్.దేశ్ బచావ్ అని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వీహెచ్ తెలిపారు. ఈ క్రమంలోనే...
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది.ఈ మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి(Rakesh Reddy) మద్ధతుగా చేపట్టిన ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (KTR, RS Praveen Kumar)పాల్గొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Govt)కేటీఆర్...
పల్నాడు( Palnadu ) హింసపై జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ( Collector Srikesh Balaji ) సీరియస్ అయింది.ఈ ఘటనపై త్వరలోనే ఛార్జ్ షీట్ ను( Charge Sheet ) దాఖలు చేస్తామని తెలిపారు.అదేవిధంగా అల్లర్లకు కారణమైన వారిని గుర్తిస్తామని కలెక్టర్...
కర్నూలు జిల్లా జొన్నగిరిలోని( Jonnagiri ) పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది.వజ్రాలను( Diamonds ) వెతికేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు.పొలాల్లో వజ్రాల కోసం ప్రజలు గాలిస్తున్నారు. అయితే వజ్రాల అన్వేషణ నేపథ్యంలో జొన్నగిరి ప్రాంతానికి చెందిన రైతులు...
నైరుతి రుతుపవనాలు( South West Monsoon ) చురుగ్గా కదులుతున్నాయి.ఈ మేరకు ఈ నెల 31న నైరుతి రుతు పవనాలు కేరళను తాకనున్నాయి.తరువాత వారం రోజుల్లో ఏపీకి రుతుపవనాలు చేరుకోనున్నాయి.రుతు పవనాల నేపథ్యంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం...
హైదరాబాద్ లో( Hyderabad ) ఫుడ్ సేఫ్టీపై సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ మేరకు ఫుడ్ సేఫ్టీపై( Food Safety ) టాస్క్ ఫోర్స్ ను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఏర్పాటు చేశారు.మొత్తం ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది.గత...
బెంగళూరులో( Bengaluru ) కలకలం సృష్టించిన రేవ్ పార్టీ( Rave Party ) వ్యవహారంపై ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి( MLA Kakani Govardhan Reddy ) స్పందించారు.రేవ్ పార్టీలో ఉన్న కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని...
ఏపీలో పోలింగ్( AP Polling ) ముగిసిన అనంతరం చోటు చేసుకున్న అల్లర్లపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) నివేదిక సిద్ధం చేస్తుంది.ఈ మేరకు ప్రాథమిక నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్( SIT Chief Vineet Brij Lal...
మాజీ ఎంపీ చింతా మోహన్( Chinta Mohan ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు.ఈ క్రమంలోనే చంద్రబాబే( Chandrababu ) మళ్లీ సీఎం కాబోతున్నారని తెలిపారు.ఏపీలో వైఎస్ జగన్ కు,( YS Jagan ) దేశంలో...
బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) వ్యవహారంపై సినీ నటి హేమ( Actress Hema ) స్పందించారు.ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.తాను హైదరాబాద్...
ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవిత రిమాండ్ ముగియనుంది.ఈ నేపథ్యంలో కవితను...
తెలంగాణ కేబినెట్ సమావేశం( Telangana Cabinet Meeting ) ఇవాళ జరగనుంది.మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది.అయితే తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం( Election Commission...
బెంగళూరులోని( Bengaluru ) ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ( Rave Party ) తీవ్ర కలకలం సృష్టించింది.బర్త్ డే వేడుకల పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారని తెలుస్తోంది.ఓ ఫామ్ హౌస్ లో( Farm House ) జరిగిన...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ( Iran President Ebrahim Raisi ) మృతిచెందారు.హెలికాప్టర్ ప్రమాదంలో( Helicopter Crash ) ఆయన మరణించారని ఇరాన్ మీడియా ప్రకటించింది.ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలను చేపట్టింది.నిన్న సాయంత్రం ఇబ్రహీం రైసీ( Ebrahim...
కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రిజర్వేషన్లపై కాంగ్రెస్( Congress ) దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.బీజేపీ ( BJP ) విజయం సాధిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ విష ప్రచారం చేశారని...
ఎన్నికల పోలింగ్ సరళిపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలను ఈసీ( EC ) అపహాస్యం చేసిందని తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో టీడీపీతో( TDP ) ఈసీ పొత్తు పెట్టుకున్నట్లు వ్యవహరించిందని పేర్ని నాని ఆరోపించారు....
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు.విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.కరెంట్ కోతల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించకుండా...
ఏపీలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు అందింది.ఈ మేరకు టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే డీజీపీని కలిసిన అంబటి రాంబాబు,( Ambati Rambabu ) పేర్ని...
తెలంగాణలో ధాన్యం కొనేవారు కరువయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) అన్నారు.తరుగు పేరుతో మూడున్నర కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్...
ఏపీ సీఎస్ మరియు రాష్ట్ర డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) సమన్లు ఇచ్చింది.ఈ మేరకు ఢిల్లీకి వచ్చి సీఎస్, డీజీపీ వివరణ ఇవ్వాలని సీఈసీ సమన్లలో పేర్కొంది.ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు,( Palnadu ) చంద్రగిరి(...
ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని రాష్ట్ర సీఈవో ఎంకే మీనా( AP CEO MK Meena) అన్నారు.3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ తో కలిసి 81.86 శాతం...
రైతులకు సరిపడా పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఖరీఫ్ లో దాదాపు 60.53 లక్షల పత్తి సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు. గతేడాది 90...
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం( Wyra Assembly constituency )లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు.ఇందులో భాగంగా నియోజకవర్గంలోని మండల హెడ్ క్వార్టర్ లో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలోనే...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో( Tadipatri ) చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.దాడిలో గాయపడిన సీఐ మురళీకృష్ణ( CI Murali Krishna ) ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఈ క్రమంలోనే...
లోక్ సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) సిద్ధం అయింది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Kejriwal ) ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు( Telangana Parliament Elections ) ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎంపీ అభ్యర్థులతో కేటీఆర్(...
ఖమ్మం జిల్లా( Khammam District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన బోనకల్లు మండలం ముష్టికుంట్లలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా…మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను...
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత చోటు చేసుకుంటున్న హింసపై రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా( Harish kumar Gupta ) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే...
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ మేరకు రాయలసీమ, పల్నాడు( Rayalaseema, Palnadu )ల్లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు గుంటూరు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు...
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్( Bettings ) జోరు షురూ అయింది.ఏపీ, తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు జోరందుకున్నాయి. ఐపీఎల్ బెట్టింగులను తలదన్నేలా ఎన్నికల గెలుపు ఓటములపై బెట్టింగులు సాగుతున్నాయి.తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలతో పాటు ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుపై రూ.కోట్లలో బెట్టింగులు...
తెలంగాణ( Telangana )లో సినిమాల ప్రదర్శనను నిలిపివేయనున్నారు.ఈ మేరకు రెండు వారాల పాటు సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్( Single Screen Theatres) ను మూసివేస్తున్నట్లు థియేటర్స్ యాజమాన్యాలు తెలిపింది.థియేటర్ ఆక్యుపెన్సీ...
ఏలూరు( Eluru )లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది.40వ డివిజన్ లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలోనే ఓ పార్టీ కార్యకర్తపై మరో పార్టీ కార్యకర్త దాడి చేసి గొంతు కోశాడు.బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ...
ఏపీలో ఎన్నికలు( AP elections ) ముగిసిన 24 గంటల తరువాత తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించింది.ఈ మేరకు ఈవీఎంలలో పోలైన ఓట్లను 17 ఏ రిజిస్టర్ తో పోల్చి చూసిన తరువాత ఎన్నికల సంఘం నిర్ధారణకు వచ్చింది. ఈ...
పల్నాడు జిల్లా( Palnadu district )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.పసుమర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో ఇరవై మందికి గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి...
పల్నాడు జిల్లా( Palnadu District) మాచర్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పట్టణంలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు.అదనపు బలగాలతో మాచర్ల పట్టణం పోలీసుల అదుపులో ఉంది.మరోవైపు దాచేపల్లి మండలం మాదినపాడులో...
ఏలూరు జిల్లాలోని( Eluru District ) పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.పెంటపాడు మండలం అలంపురం పోలింగ్ కేంద్రం వద్ద డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ( Deputy CM Kottu Satyanarayana ) కుమారుడు కొట్టు విశాల్ పై( Kottu...
హైదరాబాద్ లో పోలింగ్( Hyderabad Polling ) మందకొడిగా కొనసాగుతోంది.హైదరాబాద్ లో అత్యల్పంగా 29.50 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.వరుస సెలవులు రావడంతో నగర వాసులు టూర్లకు వెళ్లారని తెలుస్తోంది.అలాగే మరి కొందరు ఇళ్లకే పరిమితం కావడంతో పోలింగ్ శాతం( Polling...
ఏపీలో ఎన్నికల పోలింగ్( AP Polling ) కొనసాగుతోంది.ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలపై మంత్రి రోజా( Minister Roja ) కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీకి ( YCP ) చెందిన కొందరు నేతలు తనను ఓడించేందుకు పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు....
పల్నాడు జిల్లా( Palnadu District ) నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.ఈ క్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్( MLA Gopireddy Srinivas ) నివాసంపై కొందరు టీడీపీ కార్యకర్తలు( TDP Leaders )...
ఏపీలో ఎన్నికల పోలింగ్( AP Polling ) సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలపై ఈసీ ( EC ) తీవ్రంగా మండిపడింది.ఈ క్రమంలోనే తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.అదేవిధంగా పుంగనూరులో( Punganuru ) నిందితులను వదిలేసిన ఎస్ఐపై...
తెలంగాణలోని పదమూడు నియోజకవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్( Loksabha Elections Polling ) ముగిసింది.ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కంప్లీట్ అయింది.ఆసిఫాబాద్,( Asifabad ) సిర్పూర్,( Sirpur ) మంచిర్యాల, భూపాలపల్లి, మంథని, ఇల్లందు, భద్రాచలం, ములుగు...
ఏపీలో మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.ఈ మేరకు అరకు,( Araku ) రంపచోడవరం( Rampachodavaram ) మరియు పాడేరు( Paderu ) నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.ఈ క్రమంలో క్యూలైన్ లో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.అదేవిధంగా...
అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar Konaseema District ) ముమ్మడివరం నియోజకవర్గం పల్లంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.పల్లంలో టీడీపీ,( TDP ) వైసీపీ( YCP ) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య వివాదం ముదరడంతో ఇటుక...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు అందింది.ఈ మేరకు కేటీఆర్(KTR) పై కాంగ్రెస్(Congress) కంప్లైంట్ చేసిందని తెలుస్తోంది.ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.కాగా హైదరాబాద్( Hyderabad) లో ఓటు...
టీడీపీని ( TDP ) ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.ఈ క్రమంలోనే దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు.ఓటు వేయడానికి వచ్చిన మహిళలపై టీడీపీ క్యాడర్ దాడులకు పాల్పడుతుందని సజ్జల ఆరోపించారు.మాచర్ల,...
సినీ దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) కీలక వ్యాఖ్యలు చేశారు.బటన్ పాలిటిక్స్ పై సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.రాజకీయాల్లోకి వచ్చిన సంపాదించిన వాళ్లు నిజమైన నాయకులు కాదని హరీశ్ శంకర్(Harish Shankar) అన్నారు.వేరే రంగంలో సంపాదించి.పాలిటిక్స్ లోకి వచ్చి...
తెలంగాణలో( Telangana ) లోక్ సభ ఎన్నికల పోలింగ్( Loksabha Polling ) కొనసాగుతోంది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 40.38 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల...
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్( Narayankhed ) లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీజేపీ నాయకులపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ తమ్ముడు నగేశ్ షెట్కార్ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. దీంతో నగేశ్ షెట్కార్( Nagesh shetkar) తీరుపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో...
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం( Darsi Assembly constituency )లో అల్లర్లు చెలరేగాయి.నియోజకవర్గంలోని బొట్లపాలెం, దేవవరంతో పాటు తూర్పు వీరాయపాలెంలో వైసీపీ, టీడీపీ( YCP, TDP ) నేతలు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలోనే పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.ఈ...
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ ( Husnabad)లో అధికారుల తీరుపై బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారులపై మండిపడ్డారని తెలుస్తోంది. అధికారుల తీరుపై పార్టీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఫిర్యాదు...
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత( Madhavilatha )పై కేసు నమోదైంది.ఈ క్రమంలో మాధవీలతపై ఎంఐఎం ఫిర్యాదు చేసింది. ముస్లిం మహిళల బుర్కాను తొలగించి చెక్ చేస్తున్నారని ఆరోపించిన ఎంఐఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.ఎంఐఎం( MIM ) ఫిర్యాదు మేరకు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) తమ కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని తెలిపారు. ఈ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తారని సీఎం రేవంత్...
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటేశారు. హైదరాబాద్( Hyderabad ) లోని...
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లకు...
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది.గుడిపాల మండలం మండి కృష్ణాపురంలో వైసీపీ ఏజెంట్( YCP Agent ) పై దాడి జరిగింది. దొంగ ఓట్లను వినియోగిస్తున్నారంటూ వైసీపీ, టీడీపీ( YCP , TDP ) వర్గీయుల మధ్య వివాదం కొనసాగుతోంది.అది...
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఘర్షణ చెలరేగింది.చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామ పంచాయతీలో వైసీపీ, టీడీపీ(YCP, TDP) వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీపీ పురుషోత్తం రెడ్డికి ( YCP MPP Purushottam Reddy)చెందిన రెండు...
నిర్మల్ జిల్లా( Nirmal district) కడెం మండలం అల్లంపెల్లిలో పోలింగ్ ను బహిష్కరించారు.ఈ మేరకు అల్లంపెల్లి( Allampelli ) గ్రామస్తులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే ఓటింగ్ వేసేందుకు గ్రామస్తులు ముందుకు రావడం లేదు.తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకు ఓటు...
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం( EVMs )లు మొరాయించాయి.దీంతో కొన్ని...
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha elections ) పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇప్పటివరకు 9.5 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు...
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం( Nandigama )లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ మేరకు మాగల్లులో వైసీపీ, టీడీపీ( YCP, TDP ) కార్యకర్తల మధ్య ఘర్ణణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.దీంతో మాగల్లు( Magallu )లో...
కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్( CM Jagan ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి( YS Avinash Reddy ) జీవితం నాశనం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని...
బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును( Palamuru Project ) పూర్తి చేయలేదని మండిపడ్డారు.పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని సీఎం...
ఏపీలో పోలింగ్ ఏజెంట్ల( Polling Agents ) నియామకంపై ఎన్నికల సంఘం( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.పోలింగ్ ఏజెంట్ల నియామకం జాబితాను రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. పోలింగ్ రోజు ప్రిసైడింగ్...
బీఆర్ఎస్ నేత క్రిశాంత్ కు( Krishank ) బెయిల్ మంజూరైంది.ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University ) సర్క్యూలర్ మార్ఫింగ్ కేసులో నాంపల్లి కోర్టు( Nampally Court...
ఏపీలో విపక్షాలపై మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై( Land Titling Act ) దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఎవరి భూమిని ఎవరు తీసుకుంటున్నారో చెప్పాలని మంత్రి బొత్స ప్రశ్నించారు.చంద్రబాబు( Chandrababu...
పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం( Modi Govt ) ధ్వంసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అన్నారు.పార్లమెంట్ లో బిల్లులపై కనీసం చర్చ కూడా చేయలేదని పేర్కొన్నారు.ఎప్పుడూలేని విధంగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్...
ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ( Prabhakar Rao ) అరెస్ట్ వారెంట్ జారీ అయింది.సీఆర్పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్(...
తెలంగాణలో ప్రధాని మోదీ( PM Modi ) పర్యటన కొనసాగుతోంది.ఈ మేరకు నారాయణపూట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు( DK Aruna ) మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.కాంగ్రెస్ కూటమి( Congress Alliance ) అబద్ధాల హామీలు...
తెలంగాణలో వైన్ షాపులు( Wine Shops ) బంద్ కానున్నాయి.ఈ మేరకు రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల కమిషన్( Election Commission ) కీలక...
మహారాష్ట్రలోని అమ్రావతి బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ పై( Navneet Kaur ) కేసు నమోదైంది.ఈ మేరకు తెలంగాణలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో( Shadnagar Police Station ) కేసు నమోదు చేశారు.షాద్ నగర్ లో ఎన్నికల...
ఏపీలో డీబీటీ లబ్దిదారులు( DBT Beneficiaries ) తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.టీడీపీ( TDP ) ముఠా కుట్రల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లింపులు ఆగిపోయాయి.ఎన్నికల కోడ్ ను సాకుగా చూపిస్తూ లబ్ధిదారులపై కక్ష తీర్చుకుంటున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.డీబీటీ నిధులు ఎలక్షన్...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు స్వల్ప ఊరట లభించింది.లిక్కర్ స్కాం కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు( Supreme Court ) జూన్ ఒకటోవ...
నగదు బదిలీ పథకంపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ( Election Commission ) మరోసారి లేఖ రాసింది.ఈ క్రమంలో ఇవాళే నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందని ఎన్నికల కమిషన్ లేఖలో ప్రశ్నించింది. జనవరిలో పథకాలకు ఇప్పటివరకు నగదు ఇవ్వని మీకు ఒకేసారి ఇంత...
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ( Congress) పార్టీకి బీజేపీ (BJP)భయపడుతోందని తెలిపారు.ఓటమి భయంతోనే రాజకీయాల్లోకి మతాన్ని లాగుతుందని బీజేపీపై ఖర్గే ఆరోపణలు చేశారు.ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తున్నారన్న ఖర్గే బీజేపీ హయాంలో...
ఎన్నికల ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని తెలిపారు.అదేవిధంగా రేపు పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిరంజీవి వెల్లడించారు.ప్రచారానికి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్(Jana Senani, Pawan Kalyan )తనను పిలవలేదని...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు(Chandrababu) అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై(Land Titling Act )దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారన్న ఆయన...
ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.క్రమంలో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.నిందితులపై ఎటువంటి చర్యలు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.విచారణలో భాగంగా ఈ నెల 15వ తేదీ లోపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్ దాఖలు చేయనుంది.మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal), ఆమ్...
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ (BJP ,Congress)లపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.బీజేపీ కార్మిక మరియు కర్షక వ్యతిరేక పార్టీ అని హరీశ్ రావు...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha )బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam...
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu )పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్( CM Jagan ) మండిపడ్డారు.చంద్రబాబు పేరు...
తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi ) ఇవాళ మరోసారి తెలంగాణకు రానున్నారు.పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3.05 గంటలకు గుల్బర్గా నుంచి మోదీ నారాయణపేటకు రానున్నారు. డీకే అరుణ( DK Aruna...
ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ మేరకు మంగళగిరిలో ఆయన వైసీపీ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో ఏపీలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు.ఐదేళ్ల భవిష్యత్...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మధ్యంతర బెయిల్ పై ఇవాళ స్పష్టత రానుంది.లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వాలా? లేదా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది.ఈ మేరకు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సుప్రీం...
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఈ మేరకు ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.మక్తల్, షాద్ నగర్ (Maktal, Shad Nagar)మరియు గోషామహల్(Goshamahal) లో సీఎం రేవంత్ రెడ్డి క్యాంపెయిన్...
ఏపీలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన మూడు చోట్ల ప్రచార సభలకు హాజరుకానున్నారు.ముందుగా సీఎం జగన్ మంగళగిరికి చేరుకోనున్నారు.ఈ క్రమంలో మంగళగిరిలోని పాతబస్టాండ్ సెంటర్ లో జరగనున్న ప్రచార సభకు సీఎం జగన్...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు( Delhi high court )లో విచారణ జరగనుంది.లిక్కర్ స్కాం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు.ఎటువంటి ఆధారాలు లేకుండా...
పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( Pinnelli Ramakrishna Reddy )సతీమణి రమపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి సతీమణి రమతో పాటు మాజీ ఎంపీపీ చౌడేశ్వరి...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఈ నెల 11న కడపకు రానున్నారు.ఏపీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వైఎస్ షర్మి( YS Sharmaila )లకు మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. వైసీపీ కంచుకోటగా...
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా( Sam Pitroda ) వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గాంధీ పరివార్ సన్నిహితుడు మాట్లాడుతున్న మాటలకు మనం సిగ్గుపడాలని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారని మాట్లాడారని మోదీ మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలను తెలంగాణ,...
తాగునీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) అన్నారు.ఈ మేరకు కృష్ణానది నుంచి నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. 2.25 టీఎంసీల నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం...
అన్నమయ్య జిల్లా కలికిరిలో కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ( Narendra Modi) పాల్గొన్నారు.రాయలసీమలో ఖనిజ సంపదకు కొదవలేదని తెలిపారు. రాయలసీమ( Rayalaseema)లో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయన్న మోదీ సీమను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.రాయలసీమలో టూరిజానికి ఎన్నో...
ఏపీ సీఎం జగన్ రేపటి ప్రచార షెడ్యూల్ ఖరారైంది.ఈ మేరకు రేపు ఆయన మూడు నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ముందుగా కర్నూలు నియోజకవర్గ (Kurnool Constituency)పరిధిలోని కర్నూలు వైఎస్ఆర్ సర్కిల్ కు సమీపంలో జరిగే ప్రచార సభలో సీఎం జగన్...
ఏపీలోని కూటమి నేతలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి( Mithun Reddy ) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తాము లిక్కర్, వడ్డీ వ్యాపారాలు ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ఆస్తులను కాపాడుకునేందుకే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy )...
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్( Pawan Kalyan) పై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన పవన్ కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. వంగా గీత( Vanga...
హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) పిటిషన్ దాఖలు చేశారు.మే 17 నుంచి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. ఈ నెల 17 వ తేదీ నుంచి...
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) అన్నారు.ఈ మేరకు తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు....